-
Home » Rescues
Rescues
Indian Coast Guard: సముద్రంలో మునిగిపోయిన షిప్.. 22 మందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
గుజరాత్, పోరుబందర్ సముద్ర తీర ప్రాంతానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఎమ్టీ గ్లోబల్ కింగ్ అనే వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ‘ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజీసీ)’ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టింది.
Viral Video : పాము నుంచి కప్పను కాపాడిన చిరుత
ఈ భూమిమీద జరిగే వింతల్లో కెమెరా కళ్ళకు చిక్కనివి, మనకు కనిపించనివి చాలానే ఉంటాయి. అయితే ఇలాంటి వింతల్లో కొన్ని కెమెరా కంట చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Chitravati River : చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మంది సేఫ్.. హెలికాప్టర్ సహాయంతో కాపాడిన రెస్క్యూ టీమ్
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బాలుడి కిడ్నాప్, 800 కిలోమీటర్ల ప్రయాణించిన పోలీసులు
Hyderabad police : హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించి చిన్నారిని రక్షించారు. చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ను కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్ అబిడ్స్ పరిధిలో మూడు సంవత్సరాల చిన్నారి �
పాము నుంచి బిడ్డను కాపాడుకున్న ఎలుక, వీడియో వైరల్
rescues its baby from the snakes mouth : జంతువు మరొక జంతువును తింటుంది. కాపాడుకోవడానికి ఆ జంతువులు తెగ ప్రయత్నాలు చేస్తుంటాయి. కడుపు నింపుకోవడానికి చంపుకొని తింటుంటాయి. కడుపు నింపుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ పాము..చిట్టి ఎలుకను పట్టుకుంది. అక్కడనే ఇదంతా చూస్తున్న తల్లి �
ఆటోలో ఎక్కిన మహిళపై డ్రైవర్ అత్యాచార యత్నం..కాపాడిన స్థానికుడు
Passerby rescues woman from auto driver’s rape attempt : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. సామూహికంగా దారుణాలకు తెగబడుతున్నారు. కానీ..ఓ వ్యక్తి మాత్రం..అత్యాచారబారి నుంచి మహిళను కాపాడిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాటియాల ప్రాంతంలో ఓ మహిళ మంగళవారం ఇంటికి వె�
కుక్క పిల్లలను వదలని చైనాలోని మాంసం వ్యాపారులు
చైనాలో కుక్కలు వణికిపోతున్నాయంట. చిన్న కుక్క పిల్లలను సైతం అక్కడి వారు వదలడం లేదని, వాటిని చంపేసి..మాంసాన్ని మార్కెట్లో విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. చైనా ప్రభుత్వం కుక్క మాంసం (Ban On Dog Meat) అమ్మకాలను బ్యాన్ చేసింది. కానీ కొంతమంది బేఖాతర్ �
సెల్యూట్ ఇండియన్ ఆర్మీ: పాకిస్తాన్ తూటాల నుంచి పిల్లలను కాపాడిన జవాన్లు
ఓ వైపు కాల్పులు..మరోవైపు చిన్నారులు..వీరందరినీ భారత సైనికులు సేఫ్ ప్లేస్కు తరలించారు. విద్యార్థుల బ్యాగులు ఒకరు మోస్తూ..మరొకరు విద్యార్థులను ఎత్తుకుని ఎత్తైన ప్రదేశం గుండా సైనికులు వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్�
సుఖాంతం : నిజామాబాద్లో కరీంనగర్ స్టూడెంట్స్
కరీంనగర్ జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యమైంది. వారంతా క్షేమంగా ఉన్నారు. పిల్లల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 5గురు విద్యార్థినుల అదృశ్యం తీవ్ర కలక�