Home » Reserve Bank of India
బీరువాల్లో.. పోపుల పెట్టెలో.. చీర మడతల కింద దాచుకున్న రూ.2000 నోట్లు బయటకు వస్తున్నాయి. ఇద్దరు చిన్నారులు బద్దలు కొట్టిన పిగ్గీ బ్యాంకులో ఎంత డబ్బుందో చూస్తే షాకవుతారు.
వ్యాపారస్తులు అన్నాక ఎప్పటికప్పుడు సరికొత్త ఐడియాలతో ముందుకు పోవాలి. పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలగాలి. రూ.2000 రూపాయలు ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు ఢిల్లీలోని ఓ మీట్ షాప్ ఓనర్కి వచ్చిన ఐడియ�
గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ.. 2000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోళ్లు ..
2016 నవంబర్ లో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది.
ఆర్బీఐ నిర్ణయంతో రూ. 2వేల నోట్లు ఎక్కువ మొత్తంలో నిల్వచేసుకున్న బడా బాబులు బ్యాంకులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. బంగారం షాపులు, దేవాలయాలు, మత సంస్థల ద్వారా..
ఒకవేళ బ్యాంకులో రూ.2 వేల నోట్లను తీసుకోకపోతే ఏంటి సంగతన్న విషయంపై కూడా ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
అప్పట్లో పలు బ్యాంకుల ముందు లాఠీచార్జీలూ జరిగాయి. దీంతో ఇఫ్పుడు రూ.2 వేల నోట్లు భారీగా ఉన్నవారు మళ్లీ ఆందోళన చెందుతున్నారు.
వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్బీఐ వేగంగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తుంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
రూ.2000 నోట్లు రద్దవుతాయా? ఇప్పటికే వీటి ముద్రణ ఆగిపోయిందా? ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ సుశీల్ మోది ఒక ప్రకటన చేశారు.