Home » Reserve Bank of India
2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 2018 మార్చి 31న అత్యధికంగా 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.
మీ ఇంట్లో చిరిగిన, పాడైన నోట్లు చాలా ఉండిపోయాయా? బ్యాంకులో ఎలా మార్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ చదవండి.
అక్టోబర్ నెలలో పండుగలు అధికంగా రావడంతో బ్యాంకులకు అధిక సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ఆదివారాలు, నాల్గవ శనివారాల సెలవుల కారణంగా అక్టోబర్ నెలలో 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని జర్వ్ బ్యా�
2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని ఆయన పేర్క�
గృహ రుణాల వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బ్యాంకులు చెల్లించాల్సిన ఈఎంఐల కాలవ్యవధిని పెంచుతుంటాయి. కనీసం కస్టమర్లకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇదిగో ఇప్పుడు వీటికి చెక్ పెట్టనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
కొత్త రూ.100 నోటు వెనుకున్న ఈ బొమ్మ భారతీయ ఇంజనీరినీర్ల అత్యద్భుత ప్రతిభకు నిదర్భనం. ఈ అద్భుత నిర్మాణం వెనుక ఓ రాణి ఆలోచన..ఈ నిర్మాణానికి లభించిన ప్రపంచ వారసత్వ గుర్తింపు.
జులై 2న ఆదివారం కావడంతో ఆ రోజు దేశంలోని అన్ని బ్యాంకుల సెలవు. ఇక జులై 5న...
ఐదు వందల రూపాయల నోటుపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన లేదని, అలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు....