Home » Reserve Bank of India
old Rs 100 notes : పెద్ద నోట్లను రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ..ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం ది
Corona exacerbates the burden of arrears on Indian banking : కరోనా కారణంగా భారత్ బ్యాంకింగ్పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదికలో మొండిబకాయిల అంశాన్ని ప్రస్తావించింది. మొత్తం రుణాల్లో మొండి
Bank Holidays in December 2020 : బ్యాంకు (Bank)లో ఏమైనా పని ఉందా ? లావాదేవీలు నిర్వహించుకోవాలంటే..తొందరగా ఆ పని చేసుకోండి. ఎందుకంటే…వరుసగా సెలవులు (holidays) వచ్చేస్తున్నారు. మూడు రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. సెలవలకు అనుగుణంగా బ్యాంకులకు సంబంధించిన పనులు చక�
Lakshmi Vilas Bank under moratorium : దేశంలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. గత మూడేళ్లుగా బ్యాంకు ఆర్ధిక పరిస్ధితి బాగుండక పోవటం, స్ధిరమైన క్షీణత కారణంగా డిసెంబర్ 16 వరకు తాత్కాలిక మారటోరియం వి
Online payment services : క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? డిజిటల్ పేమెంట్స్ కోసం కార్డు పెద్దగా వాడటం లేదా? అయితే మీ క్రెడిట్, డెబిట్ కార్డుల ఆన్ లైన్ పేమెంట్ సర్వీసులు డిజేబుల్ అయిపోయినట్టే.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల్లో ఆన్ లైన్ పేమె�
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టడంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. యెస్ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి న�
సంక్షోభంలో చిక్కుకున్న ప్రయివేటు రంగ సంస్థ యస్ బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ బ్యాంక్ ఖాతాదారులు తమ డిపాజిట్ల నుంచి రూ.50,000 మించి నగదు ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకంటే ఎక్
దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 900లకు పైగా అసిస్టెంట్ పోస్టులను విడుదల చేసింది. ఇందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2020. ఎంపి
ఆన్లైన్లో నగదు బదిలీ చేసే బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) ద్వారా నగదు పంపేందుకు సమయంతో నిమిత్తం లేకుండా 24 గంటల్లో ఎప్పుడైనా పంపించుకునే వెసులు బాటు కల�
మోడీ సారధ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ఆ అంశాన్ని ఎప్పటికీ మర్చిపోరని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలోని ప్రభుత్వం 8 నవంబర్, 2016న రూ. 100