results

    ఇంటర్ ఫలితాలపై హైకోర్టు విచారణ : గ్లోబరీనా సంస్థకు నోటీసులు

    May 15, 2019 / 08:52 AM IST

    ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫలితాల్లో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మే 15వ తేదీ బుధవారం విచారణ జరిపింది కోర్టు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసి

    నేడే AP PGECET-2019 ఫలితాలు

    May 14, 2019 / 05:49 AM IST

    ఏపీలో M Tech, M Pharmacy కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP PGECET) ఫలితాలు మంగళవారం (మే 14, 2019)న సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ �

    పదో తరగతి ఫలితాలు విడుదల..బాలికలదే పై చేయి

    May 14, 2019 / 05:46 AM IST

    ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది.బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు.ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త

    నేడే CBSE పదోతరగతి ఫలితాలు

    May 6, 2019 / 08:53 AM IST

    పదోతరగతి తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం (మే 6న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదలకానున్నాయి. మార్కులకు బదులు గ్రేడింగ్ విధానంలోనే పదోతరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించనుంది. ఫలితాలను cbseresults.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో �

    నేడే 10వ తరగతి ఫలితాలు విడుదల

    May 5, 2019 / 01:33 AM IST

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు ఇవాళ(05 మే 2019) విడుదల అవనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నుంచీ మార్చి 29 వరకు CBSE 10వ తరగతి పరీక్షలు జరగగా దేశవ్యాప్తంగా ఈ పరిక్షలకు 27లక్షల మంది �

    CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

    May 2, 2019 / 08:14 AM IST

    సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు గురువారం (మే2, 2019) విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, అదే రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 499/500 మార్

    ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యం?

    May 1, 2019 / 06:34 AM IST

    తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏపీపైనా పడింది. ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ఇంటర్ బోర్డు. దీనికి కారణం.. తెలంగాణలో రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఉండటమే. 20వేల మంది తెలంగాణ స్టూడెంట్స్.. ఏపీ ఎంసెట్ రాశారు. వారికి ఇ�

    కారణం ఇదే : ఆలస్యంగా ఎన్నికల ఫలితాలు

    April 29, 2019 / 01:24 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలసమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. దీనికి కారణం వీవీప్యాట్ స్లిప్స్ లెక్కింపు అని చెప

    మే ఫస్ట్ వీక్‌లో 10వ తరగతి ఫలితాలు!

    April 28, 2019 / 03:41 AM IST

    పదో తరగతి పరీక్షా ఫలితాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్‌లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పరీక్షా పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యింది. మొత్తం 11 కేంద్రాల్లో 52.55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశ�

    ఇంటర్ బోర్డుపై  హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు

    April 26, 2019 / 02:23 PM IST

    హైదరాబాద్ : ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని శుక్రవారం హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విధ్యార్దులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్

10TV Telugu News