Home » results
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై శుక్రవారం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తిం�
హైదరాబాద్: ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు గ్లోబరీనా సీఈవో రాజు. ఇంటర్ ఫలితాల్లో గ్లోబరీనా సంస్థపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజాలు బయట
చిన్న తప్పిదం వల్ల ఒక్కరిద్దరికీ నష్టం జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి అశోక్ అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరుకాని వారిని పాస్ చేయడమంటూ జరుగదన్నారు. అలాగే పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం.. ఫెయిల్ అయ�
తెలంగాణ ఇంటర్ అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిజల్ట్స్ చూస్తే సున్నా మార్కులు..రీ వాల్యుయేషన్ చేసుకుంటే 99 మార్కులు వచ్చాయి. ఇది మంచిర్యాల జిల్లాలో జరిగింది. పాస్ అయిన వారు కూడా ఫెయిల్ అయ్యారని.. పరీక్షలకు హాజరైనా ఫెయి�
క్లాస్ ఫస్ట్ గా ఉన్న తన కుమార్తెకు.. 6 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు. ఉదయం నుంచి విద్యార్ధులు
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది, విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వేర్వేరు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఏఎస్ రావు నగర్ లో నివసించే డి.నాగేందర్ నారాయణ కళా
కాయ్ రాజా కాయ్.. ఇపుడు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు… జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల ముందు పొలిటికల్ హీట్ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్..
ఏపీలో పోలింగ్ ముగిసి వారం రోజులు దాటింది. ఫలితాలకు నెల రోజులకు పైగా గడువుంది. ఇప్పుడు అందరి దృష్టి.. గెలిచేదెవరు? ఓడేదెవరు? అనే దానిపైనే. అభ్యర్థులకు కూడా ఇదే టెన్షన్. దీంతో బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో బాలకలదే పైచేయి. ఫస్టియర్ లో 59.8 శాతం, సెకండియర్ లో 65శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో
తెలంగాణ INTER ఫలితాలు రేపు..మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.