Home » revanth reddy
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా రైతు బంధు ఆ వేడికి మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణికి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది.
కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఆమె తెలుగులోనే సభికులతో కలిసి వినిపించారు.
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని, కేసీఆర్ ను క్షమించేది లేదని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఒక కసి, పట్టుదల ప్రజల్లో కనిపిస్తోంది. కత్తి పట్టుకున్నోడు ఎప్పటికైనా కత్తికే బలైతాడు అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఈసీ తాజా నిర్ణయంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు.
బోధన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మా బిడ్డలు చనిపోవటానికి కారణం కాంగ్రెస్సే అని..కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ రాశారు.
ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను మోడీ, కేసీఆర్ లు తమ రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అంటూ ప్రశ్నించారు.
BRS sitting MLA joins Congress: గద్వాల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తూటికి చేరనున్నారు.
రేవంత్ భూకబ్జాలు చేస్తాడని.. అటువంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నాడని కానీ రేవంత్ సీఎం కాలేడు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారని చెప్పారని..ధరణిని తీసివేసి ‘భూమాత’ అని పేరు పెడతారట..అది భూమాతనా..? భూ మేతనా..? అంటూ ప్ర�