Home » revanth reddy
20ఏళ్లుగా ఎంఐఎం మాటలువిని ఆ పార్టీని గెలిపించి మోసపోయారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పే అసదుద్దీన్.. ఇక్కడి పేదలను ఎందుకు ఆదుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకే కాంగ్రెస్ మ్యానిఫెస్టో
కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నయినా సంపూర్ణంగా అమలు చేయవచ్చన్నారు. నిస్సహాయులకు చేయూతనివ్వడం ఖర్చు కాదు.. సాంమాజిక బాధ్యత అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అభయ హస్తం మ్యానిఫెస్టో
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల కీలక నేతల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పక్షాల తరపున ఆయా పార్టీల కీలకనేతలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ రెండేసి అసెంబ్లీ నియోజక�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ప్రధాన రాజకీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే అధికార భారాస ఎన్నికల హామీ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. భారాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఓటర్ల�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రేపు (శుక్రవారం) ఇరు నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు
సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు