Home » review
అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్-15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.
వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, హెల్త్ హబ్స్, డిజిటల్ హెల్త్ పై అధికారులతో చర్చించారు. వా
దేశ యువతలో వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసే దేశంలోని అతిపెద్ద సంస్థ NCC. అయితే నేషనల్ కెడెట్ కార్ఫ్స్(NCC)ను ప్రస్తుత
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ చాలా ఎక్కువన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించారు.
రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు.
తెలంగాణ సాగు నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
50 రోజుల్లో టోక్స్ ఒలంపిక్స్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ మెగా స్పోర్ట్స్ కి సంబంధించి దేశపు సన్నాహాలపై గురువారం ప్రధాని సమీక్షించారు.
దేశంలో కరోనా సంబంధిత పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష నిర్వహించారు.