reward

    కుక్కపిల్లలను చంపి నిప్పంటించిన కిరాతకుడి సమాచారం ఇచ్చిన వారికి రూ.50వేల నగదు

    February 11, 2021 / 06:51 PM IST

    puppies charred to death in fire: మధ్యప్రదేశ్‌లోని మందసర్‌లో ఓ గుర్తుతెలియని అతి కిరాతకంగా వ్యవహరించాడు. 9 కుక్క పిల్లలను అత్యంత దారుణంగా చంపాడు. అంతేకాదు వాటికి నిప్పంటించాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. ఈ విషయం పెటా(పీపుల్‌ ఆఫ

    సి ‘రాజ్’ : బంతితో పవర్ చూపించాడు, అందరి నోళ్లు మూయించాడు

    January 18, 2021 / 05:55 PM IST

    Mohammed Siraj : మహ్మద్‌ సిరాజ్‌.. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో మారుమోగుతున్న పేరు. నెల రోజుల ముందు వరకు అతడిపై విమర్శలు చేసిన వారు.. వ్యంగ్యంగా మాట్లాడుతూ కౌంటర్‌లు వేసినవారు కోకల్లలు. రన్‌ మెషిన్‌ అంటూ దేశవ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురైన సిరాజ్‌.. ఆస�

    పిల్లిని పట్టిస్తే రూ.15వేలు బహుమతి

    November 14, 2020 / 08:58 PM IST

    Missing Cat: పిల్లి అనగానే గుర్తొచ్చేది దొంగతనం. కనిపించకుండాపోయిన పిల్లిని పట్టిస్తే ఇచ్చేది తన మీద కోపంతో కాదు ప్రేమతో. పెంపుడు పిల్లి కనపడకపోవడంతో చేసిన ప్రకటన ఇది. ఇండియా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై కమిషనర్ భార్య గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ �

    ఈఎమ్ఐలు సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం గుడ్ న్యూస్

    October 19, 2020 / 02:00 PM IST

    కరోనా కాలంలో లోన్‌లు తీసుకున్న వారికి moratorium ఫెసిలిటీ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వడ్డీ విషయంలో మరో మంచి వార్త కేంద్రం నుంచి బయటకు వచ్చింది. తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట�

    లాక్ డౌన్ కోసం పనిచేస్తే రూ.1000

    March 25, 2020 / 08:40 AM IST

    భారత ప్రభుత్వం ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ పీరియడ్ ను తప్పకుండా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి 8గంటలకు చేసిన ఈ ప్రకటన తర్వాత హర్యానా గవర్నమెంట్ మరో ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు తట్టుకున

    అదృష్టవంతుడు.. గూగుల్ పే లో రూ.3వేలు పంపితే రూ.లక్ష రివార్డ్ వచ్చింది

    February 28, 2020 / 07:36 PM IST

    నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్

    టూరిస్టులకు కేంద్రం బంపరాఫర్…మీ పర్యటన ఖర్చులన్నీ ప్రభుత్వమే ఇస్తుందట

    January 26, 2020 / 09:51 AM IST

    మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమా? దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యటించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారా? అయితే మీకో శుభవార్త. పర్యాటక ప్రేమికులకు శనివారం(జనవరి-25,2020) కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఉన్న 15 పర్యాటక ప్రదేశాలను చుట�

    బతుకమ్మ పోటీలు: అందంగా అలంకరిస్తే రూ.10వేలు మీవే 

    October 1, 2019 / 03:36 AM IST

    రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చటం ఒక కళ. కళాత్మకంగా బతుకమ్మను పేర్చి మురిసిపోతారు తెలంగాణ ఆడబిడ్డలు. నా బతుకమ్మ బాగుంది అంటే కాదు కాదు నా బతుకమ్మ బాగుంది అంటూంటారు. ఒకరిని మించి మరొకరు బతుకమ్మను అందంగా ముస్తాబు చేయటంలో పోటీలు పడతారు. బతుకమ�

    గోల్డ్ మెడల్ గోమతికి తమిళ పార్టీల సాయం

    April 30, 2019 / 09:10 AM IST

    ఖతార్ లోని దోహాలో  గత వారం జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌ 2019లో మహిళల 800మీటర్ల పరుగు పందెంను 2నిమిషాల 70 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన తమిళనాడుకి చెందిన గోమతి మరిముత్తుకి AIADMK రూ.15లక్షల రివార్డ్ ను ప్రకటించింది. Also Read : నేను మ�

    అమెరికా ఆఫర్ : లాడెన్ కొడుకు ఆచూకీ చెప్తే రూ.8 కోట్లు

    March 1, 2019 / 03:58 AM IST

    లాడెన్ కుమారుడు అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నాడని, ఆల్ ఖైదా గ్రూప్ కి నేతగా ఎదుగుతున్నాడని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. హమ్ జా.. ఏ దేశంలో ఉన్నా అతడు ఉన్న లొకేషన్ చెప్తే చాలు రూ.8 కోట్లు ఇస్తామని ప్రకటించింది. స�

10TV Telugu News