-
Home » RIL
RIL
Mukesh Ambani : రూ.726 కోట్ల డీల్.. లగ్జరీ మాండరిన్ ఓరియంటల్ను కొన్న ముఖేశ్ అంబానీ
తాజా డీల్ తో.. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఈ సంస్థకు మెజారిటీ ఓనర్ గా అవతరించనుంది.
Stock Market Closing: ఈ ఏడాది ఫస్ట్ ట్రేడింగ్లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు మంచి కొనుగోళ్లతో లాభాల్లోనే ముగిశాయి.
RNSEL : అమెరికా బ్యాటరీ స్టోరేజి కంపెనీలో రిలయన్స్ భారీ పెట్టుబడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) అమెరికాలోని మసాచెసెట్స్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎనర్జీ స్టోరేజి కంపెనీ "అంబ్రి(Ambri)"లో 50మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది.
Reliance AGM 2021 : జియో 5G నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు..ముఖేష్ అంబానీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే
రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)...
RIL Financial Support : రిలయన్స్ పెద్ద మనస్సు.. కొవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు 5ఏళ్లు పూర్తి వేతనం
కరోనా సంక్షోభ సమయంలో వైరస్ బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (RIL) కీలక నిర్ణయం తీసుకుంది.
Reliance Foundation: రిలయన్స్ పెద్ద మనసు.. కరోనాతో చనిపోతే రూ.10లక్షలు.. ఐదేళ్ల జీతం!
కరోనా సంక్షోభం సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) తన ఉద్యోగుల కోసం పెద్ద మనసు చేసుకుని పెద్ద ప్రకటన చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తూనే ఉంటుందని ప్రకటించిం�
కాంట్రాక్ట్ ఫార్మింగ్,వ్యవసాయ భూములను కొనే ఆలోచనల్లేవ్…రిలయన్స్ క్లారిటీ
No plans to enter contract farming, buy agricultural land: RIL రిలయన్స్ కి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళనలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం(జనవరి-4,2021)కొన్ని అంశాలపై రిముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) స్పష్టమైన ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ �
RPL ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు : ముకేశ్ అంబానీ, రిల్పై సెబీ భారీ జరిమానా
RPL insider trading case : Sebi fines RIL, Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీపై భారీ జరిమానా పడింది. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) అంబానీపై రూ.15 కోట్ల జరిమానా విధించింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన సీఎమ్డీగా ఉన్�
అపర కుబేరుల Jio-Facebook డీల్ ముచ్చట్లు.. ముఖేశ్ అంబానీతో జుకర్బర్గ్ ఏమన్నారంటే?
Jio-Facebook Partnership Deal : ఇద్దరు అపర కుబేరులు ఒకరినొకరు మాట్లాడుకుంటే చూసేందుకు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పుడా ఆ తరుణం రానే వచ్చింది. ‘ఫేస్ బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా’ కార్యక్రమం అందుకు వేదికగా మారింది. ఇండియాలో ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్
జియోలో గూగుల్ పెట్టుబడులపై స్పందించిన సుందర్ పిచాయ్
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత