rises

    48గంటల్లో 48 మిలియన్ డాలర్లు విరాళం…కమలా హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించడమే కారణం

    August 14, 2020 / 05:39 PM IST

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంచుకున్నట్టు జో బిడెన్ ప్రకటించగానే, ఆయన ప్రచారం నిమిత్తం విరాళాలు వెల్లువలా వచ్చాయి. తనతో పాటు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉంటారని రెండు రోజుల క్రిత�

    మహారాష్ట్రలో 690కి చేరిన కరోనా కేసులు…దేశంలో 20శాతం కేసులు ఇక్కడే

    April 5, 2020 / 12:37 PM IST

    మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కంటిన్యూస్ గా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 690కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశఆర్థిక రాజధాని

    ఆసియాలో అతిపెద్ద మురికివాడ “ధారావి”లో 5కి చేరిన కరోనా కేసులు

    April 4, 2020 / 01:38 PM IST

    ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�

    భారత్ లో 1024కి చేరిన కరోనా కేసులు…27మంది మృతి

    March 29, 2020 / 04:04 PM IST

    దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ

    మహారాష్ట్రలో కరోనా విజృంభణ…ముంబైలో 40ఏళ్ల మహిళ మృతి

    March 29, 2020 / 10:54 AM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�

    కరోనా భయం…70వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్

    March 9, 2020 / 12:49 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాల

    భారత్ లో ఆరుకి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    March 3, 2020 / 04:14 PM IST

    భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే. అయితే సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి �

    కరోనా సోకి ఇటలీలో 5గురు మృతి…దేశవ్యాప్తంగా నిషేదాజ్ణలు

    February 24, 2020 / 03:38 PM IST

    యూరప్ లో కూడా కరోనా(కోవిడ్-19) విజృంభన కొనసాగుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇటలీ ప్రజలు భయపడుతున్నారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం(ఫిబ్రవరి-24,2020) 5వ కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 5వ మృతుడ

    అంబేద్కర్ స్మారక వనానికి రూ. 1000 కోట్లు

    January 15, 2020 / 04:34 AM IST

    ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే..నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే..దానికయ్యే వ్యయం తడిసిమోపేడవుతుంది. ఇలాగే..ముంబైలో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహంలో ఇదే జరిగింది. దాదాపుగా రూ. 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏ

    ఫిలిప్పీన్స్‌లో ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం..28 మంది మృతి

    December 27, 2019 / 07:49 AM IST

    ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ రోజుల్లో సంభవించిన తుఫాన్ ధాటికి 28 మందిదాక మృతి చెందారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఫ్రావిన్స్ లో వరదల కారణంగా ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. చ�

10TV Telugu News