Home » River
అనంతపురం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఉధృతంగా గుత్తి వాగులో ఓ కారు కొట్టుక�
రేపు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. వాదనలు వినిపించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ తన ఎజెండాను పంపింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదలతో ఏపీ నష్టపోతుందని అందులో తెలిపింది. కృష�
మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది మాఘ మాసం 25-01-2020 నుండి 23-02-2020వరకు ఉంటుంది. ఈ మాఘ మాసం నెల రోజులు &nbs
ఓ కుక్కను చంపాలని ఆ కుక్క మెడకు పెద్ద బండరాయి కట్టి నదిలో పడేశారు. కానీ ఓ మహిళ ఆకుక్కను గుర్తించటంతో బతికి బైటపడింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో నెవార్క్లో చోటు చేసుకుంది. నదిలో పడి ఉన్న బెల్జియం షెఫాయీ జాతికి చెందిన డాగ్ న ఒక మహిళ తన �
గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్లో మలంక గ్రామానికి సమీపంలో ఓ నదిపై నిర్మించిన ఓ భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జ్ పై నుంచి కార్లు వెళ్తుండగా ఒక్కసారిగా కూప్పకూలడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. 45మంది ప్రయాణికులతో రైసన్ నుంచి ఛత్రపూర్ వెళ్తున్న బస్సు ఇవాళ(అక్టోబర్-3,2019) తెల్లవారుజామున ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగ
అందరి తండ్రుల్లాగే తన కొడుకు పుట్టినరోజుని తెగ సంబరపడిపోయాడో తండ్రి. కుమారుడు పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. కొడుకుకు BMW బ్రాండ్ కొత్త కారును సర్ ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఎంతో ముచ్చటపడి కొడుకు పుట్టినరోజు బహుమతిగా తండ్రి ఖరీదై
పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాదులకు సహామందించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇమ్రాన్ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.పాక్ కంటిన్యూస్ గా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందని,పాక్ కనుక ఉగ్
అమెరికాలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్ 737 విమానం రన్వే నుంచి జారి నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 143మంది ఉన్నారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని జాక్సన్విలేలో జరిగింది. విమానం
ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్త�