Home » River
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు.
మేఘాలయలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
వంతెన దాటుతున్న సమయంలో కారు అదుపుతప్పి నదిలోపడిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యువతకు సెల్ఫీ పిచ్చి పట్టింది. సెల్ఫీలు దిగడం సోషల్ మీడియాలో షేర్ చేయడం వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం. సెల్ఫీల పిచ్చిలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడు�
Uttarakhand : ఉత్తరాఖండ్ లో నలుగురు కూలీలు మృత్యుంజయాలుగా నిలిచారు.. రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా శ్యామాపూర్ ఏరియాలో ఓ నదిలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో పని ముగిసిన తర్వాత నలుగురు కూలీలు అక్కడే నిద్రించారు. ఈ లోపే అ
రాజధాని భోపాల్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లోని నర్మద ఘాట్ కొంతమంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
కొవిడ్-19 లాంటి మహమ్మారిని జయించడానికి ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. కొన్ని రాష్ట్రాల్లో కొరత కారణంగా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి.
నదుల్లోకి చెత్తా, చెదారం వేయడం నేరం. చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఉంది. అయినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలామంది అదే పని చేస్తున్నారు. చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను నదుల్లోకి విసురుతున్నారు. కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్త
krishna river water dispute : కృష్ణా నది జలవివాదం కొనసాగుతునే ఉంది. రెండు రాష్ట్రాల నీటి వాటాను తేల్చే విషయంలో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు.. రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై అధికారులు కూడా మేథో మథన�
Man washed away in Krishna Lanka : కృష్ణా, గుంటూరు లంక గ్రామాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి., కృష్ణా నది ఉగ్రరూపంతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నిత్యావసర సరుకులు లేక అల్లాడిపోతున్నారు. ప్రమాదకరపరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. గుంటూరు జిల్లా..ఆవురిప