Home » RJD
3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
“ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు? అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇది మా డిమాండ్" అని గెహ్లోట్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ "ఓట్ చోరీ" అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో తుది ఓటరు జాబితాపై ఉత్కంఠ నెలకొంది.
దీనిపై రచ్చ రచ్చ జరగడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్న కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
సీఎంగా నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు గవర్నర్ సమక్షంలో ఎన్డీయే కూటమి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నితీశ్కు లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే ఫోన్కాల్స్కు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదు.
ఈ సమావేశాల అనంతరం లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ నేతలు శుక్రవారం నితీశ్ కుమార్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయాలను వేడెక్కించారు. విపక్షాల కూటమి ఇండియాలో చేరిన పార్టీల నేతల ఈ ర్యాపిడ్ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు అర్థాలు దొర్లుతు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు....
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ రాష్ట్రంలో ఉన్న 40 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలుస్తుందని ఆయన అన్నారు. కాగా, విపక్షాల మీటింగ్ మార్పు తీసుకువస్తుందని గురువారం తేజశ్వీ యాదవ్ అన్నారు.