Home » road accident
చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బంగారు గని కార్మికులే. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. కొమరాడ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ఆరుగురూ చనిపోయారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్�
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం బైరాపురంలో బొలేరో వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తోన్న ముగ్గురు యువకులు చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును మరో వాహనం ఢీ కొని నలుగురు హైదరాబాదీలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలి
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో ప్రవళిక, వేణు వివాహ జరిగింది.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనంను కారు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ శుభకార్యంలో వంట పనులు పూర్తిచేసుకొని కారులో స్వగ్�