Home » road accident
కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరు గ్రామం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
తండ్రి మోహన్ ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. సోమవారం ఉదయం సౌదీ నుంచి మోహన్ తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వెళ్లి తీసుకొచ్చారు. ఇంట్లో తాగు నీరు లేకపోవడంతో తీసుకొచ్చేందుకు కొడుకు శివకార్తిక్ బైక్ పై వెళ్లాడు.
Road Accident: వేగంగా వచ్చిన డంపర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతే, ఒక్కసారిగా ఆటోలో ఉన్న ప్రయాణికులు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Insurance : ప్రమాదానికి కారణమైన ట్రక్కుకి బీమా చేసిన కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. దాంతో ఆ కంపెనీపై వారు కేసు వేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Road Accident : రోడ్డుపై వేగంగా వెళ్తున్న నల్ల రంగు SUV కారు అదుపు తప్పింది. అంతే.. ఎదురుగా వస్తున్న ఒక కారుని(వ్యాగనార్), రెండు స్కూటర్లను బలంగా ఢీకొట్టింది.
నిందితుడు చేతన్ మాట్లాడుతూ తాను అసలు రాంచంద్ కుమారును ఢీకొట్ట లేదని చెప్పారు. అతను ఉద్దేశపూర్వకంగానే తన కారు బానెట్ పైకెక్కి, తనను కారులోంచి దిగమని నానా హంగామా చేశాడని ఆరోపించాడు.
Neeraja Reddy: బీచుపల్లి సమీపంలో ఆమె ప్రయాణిస్తోన్న కారు టైర్ పేలింది. దీంతో ఆ కారు బోల్తా కొట్టింది.
డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
భారత్ కు చెందిన మహ్మద్ బేగ్(20) దుబాయ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో మహ్మద్ బేగ్ ఓ రోజు ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్ హైడ్ హైట్ బారియర్ ను ఢీ కొట్టింది.