Home » road accidents
ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వే ప్రయాణికుల పాలిట యమగండంగా మారింది. ఈ సంవత్సరం జూలై 31వ తేదీ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 150 మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. వివరాలు.. ఢిల్లీ, ఆగ్రాలను కలిపే 165 కిలోమీ�
తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. తలకు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో హెల్మెల్ రూల్ ను ట్రాఫిక్ పోలీసులు మస్ట్ చేశారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లు వేస్తున్నారు. కనీ�
మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో వరసుగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.