Home » road accidents
రోడ్డు ఖాళీగా ఉందని రయ్ మని దూసుకెళ్తున్నారా? పోలీసులు ఎవరూ లేరు కదా అని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అయితే మీ జేబుకి చిల్లు పడినట్టే. ఫుల్ జోష్ లో ఉన్న మీ స్పీడ్ కు బ్రేక్ లు వేసినట్టే. ఎంత చెప్పినా వినని వారిని గాడిన పెట్టేందుకు పోల�
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్
రక్త మరిగిన రహదారులు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. ఆత్మీయులను పోగొట్టుకుని ఆవేదనకుగురవుతున్న కుటుంబాలు ఎన్నో..ఎన్నెన్నో. మద్యం సేవించి వాహనాలు నడపటం..అతి వేగం. నిర్లక్ష్యం, నిద్రలేమి &nbs
హైదరాబాద్ నగరంలో వరుస కారు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వాహనదారుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక ప్రమాదం మర్చిపోక ముందే మరో యాక్సిడెంట్
తమిళనాడు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24మంది చనిపోయారు. తిరుపూరు జిల్లా అవినాశిలో కేరళ ఆర్టీసీ బస్సును కంటైనర్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు తగిన సహాయం చేయడంతోపాటు వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించేందుకు రోడ్ వలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుశాఖ సౌజన్యంతో ఎమర్జెన్సీ మేనేజ్ అండ్ రీస�
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఇకపై బైక్ పై ఇద్దరు వెళ్తే... ఆ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్
కరీంనగర్లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చారు. 24 గంటలూ డ్యూటీలోనే ఉంటున్నారు. అసలు కనురెప్ప కూడా వాల్చడం లేదు. కొత్త ట్రాఫిక్ కాప్స్ ను చూసి వాహనదారులు
ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై
తెలంగాణలో రహదారులు రక్తమోడాయి. జనగామ, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.