-
Home » road mishap
road mishap
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బస్సు ఢీ.. ఆరుగురు మృతి
గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు, ప్రమాదానికి అసలు కారణం అదే
కారు ప్రమాదం ఎలా జరిగింది? కారణం ఏంటి? ఈ వివరాలు పోలీసులు తెలిపారు.
దైవ దర్శనం చేసుకుని వెళ్తుండగా ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం
మృతులను ఇస్లావత్ శ్రీను, ఇస్లావత్ పాప(శ్రీను తల్లి), ఇస్లావత్ రిత్విక్(శ్రీను కుమారుడు), ఇస్లావత్ రిత్విక ( శ్రీను కూతురు) గుర్తించారు.
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్రాక్టర్ను ఢీకొట్టిన మోటార్ సైకిల్, ముగ్గురు మృతి.. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం
Kakinada Incident : ఈ ఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న నలుగురిలో మగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తాళ్లరేవు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
Vizianagaram : ఆరు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.. ఇంతలోనే రోడ్డు ప్రమాదం
విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. జాతీయరహదారి 26పై వెళ్తున్న సమయంలో గొట్లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Mulugu Accident : రక్తమోడిన రహదారి.. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Vizianagaram Accident : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బొండపల్లి మండలం చామలపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.
Tollywood Producer : చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
టాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త వార్త మరువకముందే రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి చెందారు.
Road Accident : ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
అంత్యక్రియలకు వెళ్లివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బీహార్లోని జుమైలో మంగళవారం చోటుచేసుకుంది.