Home » Road
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గంటగంటకు ఈ మహమ్మారి ప్రాణాలు హరిస్తుండగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ చెయ్యగా.. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా కొంతమంది ప్రభుత్వం ఆదేశాలను మాత్రం ప�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
జార్ఖండ్లోని బొకారో- రామ్గఢ్ రోడ్డుపై ఉల్లి బస్తాలతో లోడుతో వస్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. బోకారో జిల్లాలోని కాశ్మారా పీఎస్ పరిధిలోని నేషనల్ హైవే-23 సమీపంలో ఉల్లి వ్యాను బోల్తా పడింది. వ్యాన్ లో ఉన్న 3500 కిలోల ఉల్లిపాయలు నేలపాలయ్�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యం
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. ఐటీ కారిడార్కు త్వరలోనే ఊరట లభించనుంది. బయో డైవర్సిటీ కూడలి అభివృద్ధికి ఆటంకాలు తొలగిపోయాయి. మూడు సంవత్సరాలుగా వేధిస్తున్న భూ సేకరణ సమస్య ఓ కొలిక్కి వచ్చేసింది. పై వంతెన పనులు ఇక చక చక పూర్తి కానున్�
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకసారి రహదారిమీద, ఇంకోసారి పంటచేల వద్ద, మరోసారి గ్రామ సమీపంలో పెద్దపులి భయ పెడుతోంది.. ఆ రహదారిమీద వెళ్లే ప్రయాణికులను హడలెత్తిస్తో
నానక్రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లో వన్ వే అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. రద్దీ పెరుగుతున్నందున అక్టోబర్ 10 నుంచి అమలు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. రోడ్లపై చిరు వ్యాపారులు తిష్ట వేసినా, వా�
బోనులో ఉన్నా..అడవిలో ఉన్నా సింహం సింహమే. అడవికి రాజు మృగరాజును ప్రత్యక్షంగా చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కళ్లల్లో క్రౌర్యం..నడకలో రాజసం..పంజాలో వాడి మృగరాజు సొంతం. అటువంటి సింహం…కాదు.. కాదు సింహాల గుంపు జనావాసాలలోకి వస్తే..ప్రజలు తిరిగ�