Home » Rouse Avenue Court
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మాగుంట రాఘవరెడ్డి జ్యూడీషియల్ కస్టడీని మార్చి 28 వరకు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించడంతో మార్చి 22వ తేదీ వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై కస్టడీని ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు, అతడు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరణపై కోర్టులో విచారణ జరిగింద�
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరీ కేసులో మాగుంట రాఘవ రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ ముగియడంతో గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులకు కోర్టు నోటీసులు