Home » Rouse Avenue Court
Aravind Kejriwal : కేజ్రీవాల్ క్లినికల్ పరీక్షపై నేడు విచారణ
ఇప్పటికే 14 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్. మార్చి 21న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.
కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు తోసిపుచ్చడం గమనార్హం.
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీలతో కూడిన లేఖ ద్వారా తన వాదనలను జడ్జికి సమర్పించారు. నేను ఈ కేసులో బాధితురాలిని మాత్రమే.. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నందున ప్రశ్నించాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి.
జైల్లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.
వివిధ కేసుల్లో మహిళలకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు అభిషేక్ మను సింఘ్వి.
తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందు వల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇబ్బందులు తప్పడం లేదు. కవితకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా..