Home » ROYAL CHALLENGERS BENGALURU
ఐపీఎల్ 2026 మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే అవకాశం లేదు. దీంతో Royal Challengers Bengaluru తమ హోం గ్రౌండ్ను మార్చే ఆలోచనలో ఉంది.
ఆర్సీబీ 2025 ఐపీఎల్ గెలిచిన తర్వాత బ్రాండ్ విలువ పెరిగింది. తాజా ఐపీఎల్ విలువల అధ్యయనాల ప్రకారం ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.
ఫ్యాన్స్కు మద్దతుగా ఉండేందుకు ఇటీవల ఆర్సీబీ (RCB) జట్టు ఆర్సీబీ కేర్స్ను ఏర్పాటు చేసింది.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కప్పు కోసం సుదీర్ఘకాలం నిరీక్షించింది. ఎట్టకేలకు 18వ సీజన్లో
269 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,246 కోట్లు) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 227 మిలియన్ డాలర్లుగా ఉంది.
"RCB చేసిన సోషల్ మీడియా ప్రకటనల వల్లే 3 - 5 లక్షల మంది ప్రజలు ఒక్కచోట గుమికూడారు" అని CAT వ్యాఖ్యానించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాళ్ పై ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది
ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వివిధ మార్గాల్లో బీసీసీఐకి ఆదాయం సమకూరుతుంది.
మూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ.. ఎట్టకేలకు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.