Rs 10 lakh

    NIA-Maoist Gajarla Ravi : మావోయిస్టు గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతి : NIA ప్రకటన

    January 25, 2023 / 10:27 AM IST

     మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవిపై కేంద్రం దర్యాప్తు సంస్థ NIA ఫోకస్ పెట్టింది. గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. గాజర్ల రవి మావోయిస్టు కీలక వ్యక్తి అని అతనిని పట్టిస్తే రూ.10లక్షల రివార్డు ఇస్తామని ఎన�

    Air India: ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ.. పది లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. ఈసారి ఎందుకంటే

    January 24, 2023 / 06:45 PM IST

    ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�

    liquor loot: మద్యం వాహనం బోల్తా.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన స్థానికులు

    May 11, 2022 / 06:12 PM IST

    మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న వాహనం బోల్తా పడటంతో, స్థానికులు బాటిళ్లు ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. కేరళలోని మానలూర్ నుంచి పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ వాహనం బుధవారం బయలుదేరింది.

    పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షల ఆర్థిక సాయం

    August 16, 2020 / 08:54 PM IST

    పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్న�

    బోటు ప్రమాదం : మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

    September 15, 2019 / 11:42 AM IST

    గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల వివరాలు అడిగి తె�

    కాంగ్రెస్ నేత నుంచి రూ. రూ.10లక్షలు స్వాధీనం 

    April 10, 2019 / 06:03 AM IST

    ఎన్నికలు జరిగేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పోలింగ్ కు కొంత సమయమే ఉండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా కొండా సందీప్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.10ల�

10TV Telugu News