-
Home » Rs 2
Rs 2
Rs 2000 Notes: మూడేళ్లక్రితమే ఆగిపోయిన రూ.2000 నోట్ల ప్రింటింగ్.. దశలవారీగా నోట్ల రద్దు: బీజేపీ ఎంపీ వెల్లడి
December 12, 2022 / 07:01 PM ISTరూ.2000 నోట్లు రద్దవుతాయా? ఇప్పటికే వీటి ముద్రణ ఆగిపోయిందా? ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ సుశీల్ మోది ఒక ప్రకటన చేశారు.
Amul: మళ్లీ పాల ధరలు పెంచిన అమూల్.. ఒక్క గుజరాత్లో మాత్రం మినహాయింపు
October 15, 2022 / 07:22 PM ISTఆగస్టులో లీటర్ మీద 2 రూపాయలు ధర పెంచింది అమూల్. పాల సేకరణ, ఇతర ఇన్ ఫుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ ధరలను పెంచుతున్నట్లు అప్పట్లో కంపెనీ ప్రకటించింది. గత ఐదు నెలల్లో…
Stubble-Burning: పొలం తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా… కారణం అదే!
October 12, 2022 / 04:33 PM ISTరైతులు పొలాలు తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఢిల్లీ, గురుగ్రామ్ అధికారులు. పొలాలు తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని వారు అంటున్నారు.
Rampur Royal Property:వారసత్వ సంపద కోసం 50 ఏళ్లు పోరాటం..రూ.2,650 కోట్ల ఆస్తిని దక్కించుకున్న నవాబుల వారసులు
December 15, 2021 / 05:28 PM ISTవారసత్వ సంపద కోసం 50 ఏళ్లు పోరాటం చేసి ఎట్టకేలకు రూ.2,650 కోట్ల ఆస్తిని దక్కించుకున్న రాంపూర్తి నవాబుల వారసులు.
Crazy Punishment: మద్యం తాగితే బోనులోఉండాల్సిందే..ఊరందకీ వేటమాంసంతో విందు ఇవ్వాల్సిందే..
October 20, 2021 / 12:19 PM ISTఆ గ్రామాల్లో మద్యం తాగితే రాత్రి అంతా బోనులో ఉండాలి. తెల్లవారాక జరిమానా కట్టాలి. ఆ తరువాత ఊరందరికి వేటమాసంంతో విందు ఇవ్వాలి. లేదంటే గ్రామ బహిష్కరణే అంటున్నారు పెద్దలు.
Rs 2,000 notes : రూ.2వేల నోటుపై షాకింగ్ విషయం చెప్పిన కేంద్రం
March 16, 2021 / 02:08 PM ISTRs 2,000 notes not printed in last 2 years : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రూ.2వేల నోటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోటు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు?…
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ
December 23, 2020 / 04:12 PM ISTThe union government : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు…
వలస కార్మికుని ఆత్మహత్య.. రూ.2,500కి ఫోన్ అమ్మేసి, కుటుంబానికి తిండిపెట్టి… కన్నీరు పెట్టిస్తున్న కూలీ కథ
April 18, 2020 / 06:00 AM ISTఒక్కపూట జరగని కుటుంబాలు మన దేశంలో ఎన్నో.. అటువంటి వారు కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి పని చేసుకుని గడిపేవాళ్లు తిండి లేక డబ్బులేక.. డబ్బు వచ్చే పనిలేక నిరాశగా.. ఆకలి…
క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లే పేదలకు సీఎం జగన్ గిప్ట్
April 15, 2020 / 12:15 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కరోనా మహమ్మారిని ప్రారదోలేందుకు సీఎం జగన్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఎన్ని పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో…
ఎన్టీఆర్ సినిమా కథ కాదు: రెండు రూపాయల గొడవ.. పొడిచి చంపేశాడు
November 10, 2019 / 03:38 AM ISTఅరవింద సమేత సినిమా చూస్తే అందులో కథ గురించి తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐదు రూపాయలు కోసం హత్య జరుగుతుంది. ఇదే సినిమా కథకు మూలం.…