Home » RSS Chief Mohan Bhagwat
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mohan Bhagwat : రిజర్వేషన్లపై స్పందించిన RSS చీఫ్ మోహన్ భగవత్
ఎవరి మతాలు వారు అనుసరించాలి. దానితోపాటు ఇతరులను కూడా గౌరవించాలని చిన్న జీయర్ స్వామీజీ సూచించారు.
ప్రపంచాన్ని అంధకారం నుంచి వెలుగులోకి భారత్ తీసుకెళ్లబోతోందని అన్నారు. ఈ రోజు భారతదేశం చాలా శక్తివంతమైందని, లిబియాకు వెళ్లడం ద్వారా ఇతర దేశాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తామని అన్నారు
దీన్ని ప్రస్తావిస్తూ సనాతన ధర్మ వివాదం భగవత్ వల్లే ప్రారంభమైందని పవన్ ఖేరా అన్నారు. కులం గురించి, కుల వివక్ష గురించి భగవత్ మాట్లాడటం వల్లే.. ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యాలు చేశారని ఆయన వెనకేసుకొచ్చారు.
కులవ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లో�
దేశం విభజన తప్పని పాక్ ప్రజలు భావిస్తున్నారని..స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.
India Unemployment: శ్రమను గౌరవించకపోవటం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోంది అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసే శ్రమను, వృత్తిని గౌరవించాలని ఉద్యోగాల కోసం వెంపర్లాడవద్దు అంటూ సూచించారు. ప్రతీఒక్కరు అన్ని రకాల వృత్తులను..వారు వార�
‘‘పురాతన కాలం నుంచి స్వచ్ఛంద సేవకులకు హనుమంతుడు రోల్ మోడల్. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చారిత్రక యుగం నుంచి రోల్ మోడల్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెగ్డేవార్, ఇతర ముఖ్య నాయకులు ఎంఎస్ గోల్వాకర్, బాలాసాహెబ్ దియోరాస్ కాషా�
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన సామాజిక ఆధారిత జనాభా అసమతుల్యత వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మీరు బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది.. ఎందుకంటే కండోమ్లు మేము ఎక్కువగా వినియోగిస్త