RSS chief

    Twitter Blue Tick: ఆర్ఎస్ఎస్ కీలక నేతలకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. బ్లూ టిక్ రిమూవ్

    June 5, 2021 / 03:38 PM IST

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, అతని సహచరులు సురేష్ సోని, అరుణ్ కుమార్, సురేష్ జోషి, కృష్ణ కుమార్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది.

    Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా

    April 10, 2021 / 09:43 AM IST

    రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయగా..కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

    భారత్ లో పాక్ విలీనం తథ్యం – మోహన్ భగవత్

    February 26, 2021 / 03:49 PM IST

    Akhand Bharat : భారత్‌లో పాకిస్తాన్ విలీనం తథ్యమని అది హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్. భగవంతుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని.. అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని, దీన్నెవరూ విభజించలేరని లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప�

    ఎవరైనా హిందువు అయితే కచ్చితంగా దేశభక్తుడై తీరాలి: ఆర్ఎస్ఎస్

    January 2, 2021 / 02:08 PM IST

    RSS Chief Mohan Bhagwat: ఎవరైనా హిందువు అయి ఉంటే వారు కచ్చితంగా దేశభక్తుడై తీరాలి. అది అతని క్యారెక్టర్, నేచర్ అవ్వాల్సిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ దేశభక్తి గురించి విశ్లేషిస్తూ ఈ వ్యాక్యలు చేశారు. ఓ ఈవెంట్ లో రచయిత జ�

    ‘ఇండియా.. చైనా కంటే శక్తిమంతంగా ఎదగాలి’

    October 25, 2020 / 02:22 PM IST

    భారతదేశం ప్రపంచంలో చైనా కంటే శక్తిమంతంగా ఎదిగి విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు. విజయదశమి (దసరా) వేడుకల్లో భాగంగా నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్ఎస్ ర్యాలీలో పాల్గొన్నారు. RSS సేవకులన

    ఎందరో త్యాగాలు తర్వాత కోట్లాది భక్తుల కల నెరవేరింది: మోహన్ భగవత్

    August 5, 2020 / 02:23 PM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ పూర్తయింది. భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన పూజలు నిర్వహించారు. ఈ చారిత్రక కార్యక్రమంలో 175 మంది విశిష్ట అతిథులు పాల్గొన్నారు. రామాలయానికి మోడీ పునాదిరాయి వేయడంతో నిర్మాణ పనులు ప్రారంభ

    RSS చీఫ్ పై హీరోయిన్ సోనమ్ కపూర్ ఫైర్

    February 17, 2020 / 06:39 AM IST

    విద్యావంతులు, ధనవంతుల కుటుంబాల్లోనే విడాకుల కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)  చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అహ్మాదాబాద్ లో ఇటీవల జరిగిన �

    RSS ఇద్దరు పిల్లల ప్లాన్..జనాభాను నియంత్రించడానికంట

    January 19, 2020 / 04:20 AM IST

    భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం యూపీలో మొరదాబాద్‌లో సంఘ్ పరివార్ కార్య�

    రాజకీయాలతో మాకు సంబంధం లేదు : RSS చీఫ్ మోహన్ భగవత్

    January 18, 2020 / 03:51 PM IST

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో  నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ఆయన  ఆర్ఎస్ఎస్ దేశంలో నైతిక, సాంస్కృత�

    తెలంగాణలో RSS వ్యాప్తికి పకడ్బందీ వ్యూహాలు, స్టూడెంట్సే టార్గెట్

    December 23, 2019 / 02:12 AM IST

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) తెలంగాణలో విస్తరించేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలే వాళ్ల టార్గెట్. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బ్రాంచులు ఏర్పాటు చేయాలనుకుంటుంది. 2025కి ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ�