Home » rtc bus
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
road accident at kuppam : చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి సరిహద్దు దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని మారుతీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు.
Vikarabad Road Accident : వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-లారీ-ఆటో ఢీకొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై �
good days for tsrtc: కరోనాతో పుట్టెడు నష్టాల్లోకి వెళ్లిన టీఎస్ఆర్టీసీకి మంచి రోజులు రాబోతున్నాయా? ప్రగతి చక్రాలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారా? కార్గో సేవలు ఆర్టీసీకి ల
AP – Telangana RTC : లాక్డౌన్తో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుకు పడ్డ బ్రేక్కు.. ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ పడేలా లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులెప్పుడు తిరుగుతాయన్నది భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలు అంతర్రాష్�
మానవత్వానికి మచ్చ. ఓ నిండు గర్భిణీ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో..బస్టాపు వెనుక ప్రసవించింది. ఈ ఘటన అందర్నీ కలిచివేసింది. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఛంపక్ హిల్స్ మాతశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వైద్యు�
తమిళనాడు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24మంది చనిపోయారు. తిరుపూరు జిల్లా అవినాశిలో కేరళ ఆర్టీసీ బస్సును కంటైనర్
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రవాణా రంగానికి అధిక లాభాలు తెచ్చే పండుగ. ఎందుకంటే ప్రజలు భారీగా సొంతూళ్లకు పయనం అవుతుంటారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు ఆర్టీసీ, రైల్వే రెడి అయిపోయాయి. తాము కూడా ఉన్నామంటూ ప్రైవేటు ట్రావ�
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నెలకోసారి బస్సులో ప్రయాణించాల్సిందిగా కోరుతూ మంత్రి.. ప్రజా ప్రతినిధులకు లేఖ రాశారు.