Home » runs
గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
IPL 2020 : ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీ20 మ్యాచ్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గత మ్యాచ్ లో కొండంత లక్ష్యాన్ని చేధించి రికార్డు బద్దలు కొట్టిన..రాజస్థాన్ ఈసారి బ్యాట్లేత్తిసింది. బొక్కా బొర్లా పడింది. కనీసం పోరాటం చేయలేక స్�
జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరు�
జూబ్లి బస్ స్టేషన్ – ఎంజీబీఎస్ మార్గంలో త్వరలోనే మెట్రో పరుగులు తీయనుంది. ప్రస్తుతం సన్నాహక పరుగుల ప్రక్రియను చేపడుతున్నారు మెట్రో అధికారులు. నిబంధనల ప్రకారం 45 రోజులు దీనిని నిర్వహించాల్సి ఉంటుందని L & T హైదరాబాద్ మెట్రో రైలు జీఎం ఏడుకొండ�
కక్ష సాధింపులో భాగంగా తనను బదిలీ చేశారని భావించిన ఓ ఎస్ఐ వినూత్నంగా నిరసన తెలిపాలని అనుకున్నాడు. ఏకంగా 65 కిలోమీటర్లు పరుగు తీశాడు. కానీ..అంతదూరం పరుగెట్టలేక మధ్యలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తరప్�
ఆకలితో ఉన్న పేదవాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా వారి కడుపు నింపుతోంది తమిళనాడుకి చెందిన రాణి అనే వృద్ధురాలు. రామేశ్వంలోని అగ్ని తీర్థం సమీపంలో రాణి(70) కొన్నేళ్లుగా టిఫిన్ షాన్ రన్ చేస్తోంది. అయితే తాము ఉచితంగానే పేదలకు ఇడ్లీ పంపీణీ చేస్తు�
కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం చెమట్లు పట్టిస్తోంది. వాహనంతో రోడెక్కాలంటేనే
భారీ అంచనాలతో ఐపీఎల్-2019లోకి ఎంట్రీ ఇచ్చి పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశలోనే బయటకు వచ్చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్గా ఉండగా.. సీజన్లో కేవలం ఐదు మ్యాచుల్లో మాత్రం నెగ్గి.. పాయింట్�
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న నాల్గవ లీగ్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లకు గేల్ చుక్కలు చూపించాడు. గ్రౌండ్ లో బౌండర�
ఆపదలో ఉన్నవారికి ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ఫోన్ చేస్తే వెంటనే వాలిపోయేది ఒక్క పోలీస్ మాత్రమే. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు