-
Home » Rural
Rural
Animal Husbandry : వేసవి పశుపోషణలో జాగ్రత్తలు
వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. కావాలంటే మంచు ముక్కలను కూడా తలపై ఉంచడం చేయవచ్చు.
Insurance Scheme : రైతులకు మేలు చేస్తున్న పశువుల బీమా పథకం..
పశువుల బీమా పధకం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పధకంతో దేశీయ, క్రాస్ బ్రిడ్ జాతులకు చెందిన పశువులకు బీమా అందిజేస్తారు. పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎడ్లకు బీమా సదుపాయ
AP Cabinet Expansion : చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ..రాజకీయ విశేషాలు
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. 2019 ఎన్నికల్లో పిల్లి సుభాశ్ చంద్రబోస్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం రామచంద్రాపురంలో పోటీచేశారు. ఇప్పుడు ఆయన స్థానంలోనే జగన్ మంత్రివర్గంలో చేరుతున్నారు. సామాజికవర్గాల సమీకరణలో భాగంగా వేణుగోపాలకృష్ణకు లక్కు కల�
కడియం శ్రీహరికి కరోనా…హోం క్వారంటైన్ లో ప్రజాప్రతినిధులు
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడి�
భారీగా పెరిగిన మలప్పురం జనాభా…కారణం ఇదేనంట
మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్ల
దేశ జనాభా @130కోట్లు: తెలంగాణలో ఆ మూడే టాప్
దేశంలో నిమిషానికి 49 మంది పుడుతుంటే 15 మంది కన్నుమూస్తున్నారు. మరణాలు సంభవిస్తున్నప్పటికీ పుట్టుకొస్తున్న శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలో అదనంగా 1.45 కోట్లు పెరిగిందట. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాం
YCP నేతలతో మాకు ప్రాణహాని: నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత
నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీఎన్ ఎస్ ఎఫ్ నేత తిరుమలనాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
తాడిపత్రి రూరల్ సీఐ బదిలీ
ఎన్నికల వేళ నిర్లక్ష్యంగా ఉంటున్నఅధికారులపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సీరియస్ అవుతున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్న�
కాకినాడ రూరల్ రాజకీయం : గెలుపుపై అన్ని పార్టీల ధీమా
కాకినాడ రూరల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం జయకేతనం ఎగురవేసింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇవ్వాలని జనసేన, వైసీపీ పట్టుదలగ�