Home » Russia Ukraine Crisis
రష్యా దళాలను అడ్డుకునేందుకు పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు మద్దతుగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ బాంబులను తయారు చేసి సరఫరా చేస్తోంది ప్రావ్డా బ్రూవరీ కంపెనీ. వాటిని ఎలా తయారు చేస్తున్నారో వ
ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.
రష్యా-యుక్రెయిన్ చర్చలకు సర్వం సిద్ధం
యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అక్కడి దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. యుక్రెయిన్ నుంచి వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు.
బుధవారం 219 మందితో కూడిన విమానం ఢిల్లీకి చేరుకోగా.. శనివారం రాత్రి 250 మందితో మరో విమానం కూడా ఢిల్లీకి చేరుకుంది.
యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని కీవ్ నగరంలో కర్ఫ్యూ విధించింది. ఎవరూ కూడా రోడ్లపైకి రావొద్దంటూ హెచ్చరించింది.
మేమెక్కడికీ పారిపోం.. ఇక్కడే ఉంటాం
హమ్మయ్య మనవాళ్లు బయటపడ్డారు..!
యుక్రెయిన్ లో తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించే పనిలో రష్యా నిమగ్నమైంది. యుక్రెయిన్లోని తన దౌత్య కేంద్రం నుండి తమ దేశ సిబ్బందిని ఖాళీ చేయించడం రష్యా ప్రారంభించిందని..
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం తప్పదా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ భయాందోళనలు మరింత పెరిగాయనే చెప్పాలి. తాము కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్లుగా యుక్రెయిన్..