Home » Russia Ukraine War
Operation Ganga నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం దాకా యుక్రెయిన్లోని భారతీయులతో 5 విమానాలు భారత్ చేరగా..
చర్చల్లో భాగంగా యుక్రెయిన్ ప్రధానంగా రెండు డిమాండ్లను రష్యా ముందు ఉంచింది. మొదటి డిమాండ్ రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయాలని యుక్రెయిన్ పట్టుబడుతోంది.
సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరత ఉందంటున్నారు యుక్రెయిన్లు. వెంటనే మూసివేసిన ఫుడ్ స్టోర్స్ ను ఓపెన్ చేయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులకు
యుక్రెయిన్లోని తూర్పు ప్రాంతంలో 500 మంది వరకు భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
రష్యా యుద్ధంతో యుక్రెయిన్లోని 102 పౌరులు, ఏడుగురు చిన్నారులు మృతి చెందారని యూఎన్ ప్రకటించింది. అటు యుక్రెయిన్ ప్రజలను శరణార్థులుగా యుద్ధం మార్చుతోంది.
రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కీలకనిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్నవారిని,పలునేరాల్లో అనుమానితులుగా ఉన్నవారిని జైళ్లలో ఖైదీలుగా ఉన్నవారినివిడుదల
యుక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రజలకు తాము సహకరిస్తామని రష్యన్ ప్రభుత్వం తెలిపింది. ప్రజలు వెళ్లేందుకు వీలుగా సరిహద్దులను ఓపెన్ చేసినట్టు ప్రకటించింది.
191 ట్యాంకులు, 29 ఫైటర్ జెట్లు, 29 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 816 సైనిక వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది.
రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ వార్నింగ్..‘మా దేశం విడిచిపెట్టి మీ ప్రాణాలు కాపాడుకోండి..’అంటూ హెచ్చరించారు.