Home » Russia Ukraine War
యుక్రెయిన్పై దండెత్తి వచ్చిన రష్యాతో భీకర యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల వరకు మౌనంగా ఉండిపోయిన యుక్రెయిన్ సేనలు ఊహించని రీతిలో రష్యా దళాలను ప్రతిఘటిస్తున్నాయి.
యుక్రెయిన్ నుంచి భారత విద్యార్ధులకు తరలించే విషయంలో ఇబ్బందుల్ని అధిగమించి తీసుకురావాలని కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ ఆదేశించారు. దీంతో మంత్రలు ఆపరేషన్ గంగలో పాల్గొననున్నారు.
యుక్రెయిన్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు, యుక్రెయిన్ సైన్యం హోరాహోరీగా తలపడుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరుదేశాల బలగాలు ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి.
యుక్రెయిన్ విషయంలో మొదటినుంచీ తాను చేసిన ప్రతి ప్రకటనకూ విరుద్ధంగా వ్యవహరించిన పుతిన్ అణ్వాయుధాల ప్రయోగంలోనూ అలాగే చేయబోతున్నారా..? బెలారస్ అందుకే చరిత్రలో తొలిసారి తమ భూభాగంలో...
‘‘ఐదు రోజులు..అంటే 85గంటల నుంచి మేం రష్యాతో పోరాడుతున్నాం..! ఐదు రోజులు గడిచినా రష్యా యుక్రెయిన్ మమల్ని ఏం చేయలేకపోతున్నారు..! మా డిఫెన్స్ను బ్రేక్ చేయడం మీ వల్ల కాదు..!
రష్యా చెబుతున్నది ఒకటి.. చేస్తున్న నిర్వాకం మరోకటి..! కేవలం యుక్రెయిన్ ఆర్మీనే టార్గెట్ చేశామని బయటకు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న రష్యా..
యుక్రెయిన్ నుంచి భారత్ కు రావటానికి విద్యార్ధులు నానా పాట్లు పడుతున్నారు. ఓ విద్యార్థిని మాత్రం వచ్చే అవకాశం ఉన్నా యుద్ధం చేయటానికి వెళ్లిన వీరుడు కుటుంబం కోసం..నేనుండాలి అంటోంది
యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. కీవ్ నగరంలోకి మరింత లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రష్యా బలగాలను యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన యుక్రెయిన్ విమానాన్ని రష్యన్లు ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ విదేశీ వ్యవహరాల మంత్రి మైత్రో కులేబా అన్నారు.
యుక్రెయిన్ లో ఉండిపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా బంకర్ లోనే ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేక నరకం చూస్తున్నారు.