Home » Russia Ukraine War
దేశ ప్రజలకంటే తన ప్రాణాలు ముఖ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. నిన్నటి నుంచి కీవ్లోనే ఉన్న రష్యాబలగాలు ఏ క్షణమైనా నగరాన్ని చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు.
కీవ్ను రష్యా బలగాలు చేజిక్కించుకోకముందే జెలెన్స్కీని సురక్షితంగా దేశం దాటించాలని అమెరికా భావిస్తోంది. అయితే యుక్రెయిన్ను వదిలి వెళ్లేందుకు జెలెన్స్కీ సిద్ధంగా లేరు.
యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేశారు. తనతో పాటు Kyivను కాపాడుకునేందుకు నిల్చొన్న ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సెల్ఫీ వీడియోలో...
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్కు బయల్దేరారు.
రష్యా వంటి పెద్ద దేశం తమపై దురాక్రమణకు తెగించగా, చిన్న దేశమైన యుక్రెయిన్ ఒంటరిగానే పోరాడుతోంది. ప్రాణత్యాగాలకు కూడా యుక్రెయిన్ సైనికులు వెనుకాడడంలేదు.
రష్యా - ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు యుద్ధంలో మునిగిపోయాయి. ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో 80ఏళ్ల వృద్ధుడు ఆర్మీలోకి జాయిన్..
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం.
చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్ ఎదుర్కొనే పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ చర్చల ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. రష్యా ఇచ్చిన ఆఫర్ను ఆయన స్వాగతించారు.