-
Home » sabarimala
sabarimala
శబరిమల టెంపుల్కు పోటెత్తిన భక్తులు.. ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకున్నారంటే?
Sabarimala : శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Sabarimala devotees : శబరిమల వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం గుడ్న్యూస్.. ఇకపై అందుకు అనుమతి..
ఈరోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక సడలింపు వర్తిస్తుంది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన...
'శబరిమల' వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారా? మన గోదావరి తీరాన 'శబరిమల' వంటి అయ్యప్ప ఆలయం.. ఆధ్యాత్మిక పరిమళాలు..
"శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రం" అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. మణికంఠుడి నామంతో ఇక్కడి పరిసరాలు మార్మోగుతాయి.
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు
మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు.
అయ్యప్ప మకర జ్యోతి దర్శనం
Sabarimala : అయ్యప్ప మకర జ్యోతి దర్శనం
శబరిమలలో మకరజ్యోతి దర్శనం
పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి.
శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్
Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గటంలేదు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపివేశారు
అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే చిన్నారులకు శబరిమలలో ప్రత్యేక గేట్
ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది.
అయ్యప్ప మాలదారులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్
రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17 నుంచి తెరుచుకుంది. ఈ ఏడాది మండల - మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి.