Home » sabarimala
మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు.
Sabarimala : అయ్యప్ప మకర జ్యోతి దర్శనం
పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి.
Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గటంలేదు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపివేశారు
ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది.
రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17 నుంచి తెరుచుకుంది. ఈ ఏడాది మండల - మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి.
ఆంధ్రాతో పాటు తమిళనాడులో కూడా అయ్యప్ప భక్తులు ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసిందే. పలువురు తమిళ స్టార్స్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. గతంలో కొంతమంది తమిళ సినీ ప్రముఖులు అయ్యప్ప మాల వేసుకొని కనిపించారు. తాజాగా..................
కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయ�
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంకు భక్తులు పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు వస్తుండటంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ 90వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించ�
కేరళలోని ప్రముఖ శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే 1,07,260 మంది భక్తులు దర్శనం చేసుకోబోతున్నారు. భక్తుల రద్దీపై సీఎం సమీక్ష జరుపుతున్నారు.