-
Home » Sabarimala Ayyappa temple
Sabarimala Ayyappa temple
Sabarimala: యాలకుల ఎఫెక్ట్.. శబరిమల ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ విక్రయాలు నిలిపివేత
కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయ�
Sabarimala Pilgrimage: శబరిమలలో ప్రతీరోజూ 90వేల మందికే అనుమతి.. దర్శనం వేళల్లో మార్పులు
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంకు భక్తులు పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు వస్తుండటంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ 90వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించ�
Sabarimala Ayyappa Temple: శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు.. పదిరోజుల్లో రికార్డు స్థాయిలో ఆదాయం..
గతేడాది నవంబర్ నెలలో రూ. 9.92 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు. అయితే ఈ ఏడాదిమాత్రం గడిచిన పదిరోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరిందని అన్నారు. ఆలయానికి భక్తుల ద్వారా వ్చచిన ఆదాయాన్ని ఉత్సవ�
Sabarimala Ayyappa Temple : ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు తెరుస్తారు.
Sabarimala Ayyappa Temple : తెరుచుకున్న శబరిమల ఆలయం-నిబంధనలతో భక్తులకు అనుమతి
కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని నిన్న తెరిచారు.
స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మకరజ్యోతిని దర్శించిన భక్త జనం
Sabarimala: మకర జ్యోతి దర్శనంతో శబరిమల దేవస్థానం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో పులకించింది. అశేష భక్తగా ఆశగా ఎదురుచూసిన జ్యోతి దర్శనం గురువారం సాయంత్రం 6.49 గంటలకు జరిగింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఐదువేల మంది భక్తుల
బాలు కోసం శబరిమలైలో ప్రత్యేక పూజలు..
Special prayers for SPB: గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ కారణంగా గత 15 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. పలువురు నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం నిల�