Home » Sabarimala Ayyappa temple
కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయ�
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంకు భక్తులు పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు వస్తుండటంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ 90వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించ�
గతేడాది నవంబర్ నెలలో రూ. 9.92 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు. అయితే ఈ ఏడాదిమాత్రం గడిచిన పదిరోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరిందని అన్నారు. ఆలయానికి భక్తుల ద్వారా వ్చచిన ఆదాయాన్ని ఉత్సవ�
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు తెరుస్తారు.
కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని నిన్న తెరిచారు.
Sabarimala: మకర జ్యోతి దర్శనంతో శబరిమల దేవస్థానం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో పులకించింది. అశేష భక్తగా ఆశగా ఎదురుచూసిన జ్యోతి దర్శనం గురువారం సాయంత్రం 6.49 గంటలకు జరిగింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఐదువేల మంది భక్తుల
Special prayers for SPB: గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ కారణంగా గత 15 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. పలువురు నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం నిల�