Home » sabarimala temple
ఓ తొమ్మిదేళ్ల బాలికకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు కేరళ హైకోర్టు అనుమతిచ్చింది. తన తండ్రితో కలిసి ఆగస్టు 23న శబరిమలకు
ధర్మశాస్త, మణికంఠుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం జులై 17వ తేదీన తెరుచుకోనుంది.
Sabarimala: మకర జ్యోతి దర్శనంతో శబరిమల దేవస్థానం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో పులకించింది. అశేష భక్తగా ఆశగా ఎదురుచూసిన జ్యోతి దర్శనం గురువారం సాయంత్రం 6.49 గంటలకు జరిగింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఐదువేల మంది భక్తుల
Kerala gov Sabarimala Devotees Health Advisory : నవంబర్ 16 నుంచి శబరిమల మండల పూజ సీజన్ ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి శబరిమలకు వస్తారు. దీంతో రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈక్రమంలో అయ్యప్ప భ�
కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బతో యావత్ ప్రపంచం స్థంభించి పోయింది. అన్నిరకాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి. ప్రజలు చేతిలో ఉండే కొద్దిపాటి డబ్బుతో పొదుపుగా వాడుకుంటున్నారు. అదీలేక ఇల్లు, బంగారం తాకట్టుపెట్టే స్థాయికి చేరుకున్నారు. ఇది కేవలం స
శబరిమల ఆలయ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిర్వాహణకు కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయాలని, గతంలో చెప్పినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం విచారణ జరిపి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తిరువనంతపురం: చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ శబరిమలలోకి ప్రవేశించిన కనకదుర్గ అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ అత్త ఆమెపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకం
శబరిమల లో అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించమని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించనుంది
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి వెళ్లి వచ్చిన ఇద్దరు మహిళల నివాసాలపై కొంతమంది రాళ్లతో దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా కేరళ మంత్రిపైనా కూడా దాడికి పాల్పడడం కలకలం