Home » Sabitha Indra Reddy
sharmila new party plus or minus for trs: తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీ పెడితే లాభమా? నష్టమా? అనే కోణ
education minister sabitha indra reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 01వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా..స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు తాళాలు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా…తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాఠశా
10th Exams in Telangana : పదో తరగతి పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. మే రెండోవారంలో పరీక్షలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నామంటూ బోర్డ్ విద్యాశాఖకు నివేదిక పంపింది. కరోనా ఎఫెక్ట్తో.. ఈసారి పరీక్షల నిర్వహణలో పలు మార్పులను సూచించింది. మరి ఏం�
https://youtu.be/YzOlsRkWzvc
Heavy rains in the state Minister Sabita : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు పోటెత్తాయి. కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకపోవడమే కాకుండా..ఇళ్లల్లోకి నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో కట్టుబట్టలతో నిరాశ్రులయ్యారు ఎంతో మంది. అయితే..చాలా మంది సర్టిఫికే�
Telangana EAMCET 2020 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్లో స్వల్ప మార్పులు చేశారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడ�
Manipulation in Telangana EAMCET Ranks : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో మళ్లీ అవకతవకలు జరిగాయి. ఎంసెట్లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్లో అన్ని సబ్జెక్టు
రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు మొదలెట్టింది. సెప్టెంబర్ నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు JEE మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ ట�
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం (మే
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�