Home » sachin tendulkar
ముంబై ఇండియన్స్ ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్లు కొనియాడారు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇం�
వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా జట్లు ఫేవరేట్లుగా కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం వరల్డ్ కప్ గెలుచుకునేది భారత్ అనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు. టెండూల్కర్ మిడిల్సె�
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడనే ఆరోపణలకు లిఖితపూర్వకమైన సమాధానమిచ్చారు. ఈ మేరకు వివరణ ఇస్తూ బీసీసీఐ అంబుడ్స్మన్ డీకే జైన్కు 14 పాయింట్లతో వివరణ ఇచ్చారు. ముంబై ఇండియన్స్ నుంచి తాను లాభం పొం
ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు పుట్టిన రోజు. 1973 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ కుటుంబంలో సచిన్ జన్మించిన సచిన్ క్రికెట్ రంగంలో ఓ సంచలనం. ఓ అద్భుతం. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సచిన్ 47వ వసంతంలో
సినీ, రాజకీయ, క్రీడ..వివిధ రంగాలకు చెందిన వారికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. వారి కోసం అభిమానులు వినూత్నంగా ప్రవర్తిస్తుంటారు. వారి అభిమానులు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను ఆరాధించే వ�
వైరల్ అవుతున్న సచిన్ పుట్టినరోజు, అజిత్ పెళ్ళిరోజు డేట్స్..
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను కలిశాడు. ఈ ఆనందంలో ట్విట్టర్ వేదికగా సచిన్తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఏప్రిల్ 18 గురువారం ఫిరోజ్ షా కోట్లా వేదికగ
రికార్డుల వీరుడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్లలో బెస్ట్ ఎవరని అంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేతులెత్తేశాడు. ఓ ఇంగ్లీష్ మీడియా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిశాస్త్రి.. ‘సర్ డొన�
రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జయాపజయాల మాట అటుంచితే.. కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆసీస్ పై ఒంటరి పోరాటం చేసి 123పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ సిరీస్ లో కోహ్లీకిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన కోహ్లీ 120 బ�
భారత ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులలో దాదాపు 200 నుంచి 300 వరకూ మిలిటెంట్లు చనిపోయారంటూ వార్తలొస్తున్నాయి.