Home » sachin tendulkar
పుల్వామా ఉగ్రదాడి అనంతరం క్రికెటర్లలోనూ పాక్ దేశంతో ఆడకూడదనే వ్యతిరేకత కనిపించింది. ఈ క్రమంలోనే గంగూలీ, హర్భజన్లు ఘాటుగా స్పందిస్తూ.. పది జట్లు ఆడుతున్న ప్రపంచ కప్లో పాక్ ఆడకపోతే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. గంగూలీ అయితే పాక్ను అన్న�
పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల
బ్రేక్ చేయడానికే కదా రికార్డుండేది. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులకు లెక్కే లేదు. టీనేజర్గా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అనితర సాధ్యమైన రికార్డులన్నీ కొల్లగొట్టేశాడు. అయితే సచిన్ పేరిట ఉన్న 29ఏళ్ల
ఫామ్ కోల్పోయాడు పనైపోయింది. ఇక రిటైర్ అవ్వాల్సిందేనని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు మూయించాడు టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి మరోసారి దూకుడు మొదలెట్టేశాడు. న్యూజిలాండ్తో ఆడుతున్న టీమిండియాలోనూ భాగమ
ధోనీ పని ఇక అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అని. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సైతం అంతర్జాతీయ క్రికెట్లు ఆడటం మానేసి దేశీవాలీ క్రికెట్లు ఆడాలంటూ సూక్తులు చెప్పుకొచ్చారు. కానీ కేవలం ఆస్ట్రేలియా పర్యటనతో వాటన్నిటికీ ధీటుగా �
పరుగుల యంత్రం.. ఆటపై అంకిత భావం.. మైదానంలో దూకుడైన స్వభావం ఈ లక్షణాల జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ముందుంటాడు. లక్ష్య చేధనలో రారాజుగా కొనసాగుతున్న కోహ్లీ.. తన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దిగ్గజాలు సైతం అతనికి క్రికెట్ కం
నిర్ణయాత్మక వన్డేలో కీలకంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా నిలిచిపోతాడని కొనియాడాడు. డకౌట్ �
ఇలాంటి సమయంలో రిషభ్ వరల్డ్కప్ ఎంపిక అనేది సరైన నిర్ణయం కాదని సచిన్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్లు ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్లు ఉన్నారు. ఈ క్రమంలో పంత్కు కీపర్గా చోటు కల్పించడం భారంగా మారుతుందని వివరి