Home » Sai Kumar
'మెర్సీ కిల్లింగ్' భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కించారు. ఏప్రిల్ 12న మెర్సీ కిల్లింగ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
జయశంకర్ డైరెక్షన్లో వినూత్నమైన కాన్సెప్ట్తో వస్తున్న 'అరి' తమిళ్, బాలీవుడ్ రీమేక్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.
రామ్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా నేడు జనవరి 26న థియేటర్లలో విడుదల అయింది.
జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడిగా మారి ‘నాతో నేను’ సినిమాని తెరకెక్కించాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి కుమార్ మాట్లాడుతూ.. యాక్టర్ గా ఇది నా 50వ సంవత్సరం. గురువుకి ఈ సార్ సినిమా పట్టాభిషేకం చేస్తుంది. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నేను శివాజీ గణేశన్ గారికి పెద్ద ఫ్యాన్...................
"కనిపించే మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే. కనిపించని ఆ నాలుగో సింహమేరా అగ్ని". సాయి కుమార్ చెప్పిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. అగ్నిగా తెలుగు ప్రజలకు దగ్గరయ్యిన సాయి, తన సినీ జీవితం కన్న�
తాజాగా సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ అక్టోబర్కు నటుడిగా నాకు 50 ఏళ్లు నిండుతాయి. 1972లో మొదటి సారి నా 11వ ఏట దుర్యోధనుడి పాత్ర ద్వారా నాటక రంగంలో ప్రవేశించాను. 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు..........
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో పోలీసులు మరొక కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. గుంటూరులో సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు..
చిరు, సాయి కుమార్ సినీ కెరీర్ని ఉద్దేశించి చెప్పిన మాటలు ఫిలింసర్కిల్లో వైరల్గా మారాయి..
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’..