Home » SAID
the temples demolished during the Pushkars will be rebuilt : ఏపీలో గుళ్ల విధ్వంసం రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ అవుతోంది. పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రూ.70 కోట్లతో �
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.
అవినీతికి జనసేన వ్యతిరేకం… ధన రాజకీయాలను అస్సలుకే సహించమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చెప్పిన ప్రతీపని చేస్తాం… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న హామీతో స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలతో వరుస సమావేశాల్లో పాల్�
ఇంకా ఏపీ ఆర్టీసీలోనే ఉన్నాం..ఆర్టీసీ విభజన జరగలేదు..ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్మికులు భయపడవద్దు..అంటూ టీజేఏసీ నేత కోదండరాం స్పష్టం చేశారు. నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.