-
Home » sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy
అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్: సజ్జల
Sajjala Ramakrishna Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, 2019 కంటే ముందే జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్నారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఆ కోణంలోనే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణ జరుగుతోంది: సజ్జల
"రాజకీయ కక్షసాధింపు కోసమే ఇలా ప్రచారం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జనం నుంచి వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి తప్పించుకునేందుకు లడ్డూ ఇష్యూ, పరకామణి కేసులు తెచ్చారు" అని అన్నారు.
జగన్ను అరెస్ట్ చేయడమే టార్గెట్.. ఆ కేసు ఓ కట్టుకథ, నిలబడదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు: సజ్జల
"అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. చంద్రబాబుపై ఉన్న కేసులను కూటమి ప్రభుత్వం మూసివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం" అని అన్నారు.
వైఎస్ బిడ్డ అని, ఒక మహిళ అని కూడా చూడకుండా నన్ను కించపరిచారు- వైఎస్ షర్మిల
జగన్.. నా అక్క చెల్లెళ్ళు అంటాడు. జగన్ సొంత చెల్లికి మర్యాద లేదు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారు?
నెక్ట్స్ టార్గెట్ ఎవరు... భూ ఆక్రమణలపై పవన్ దూకుడు
సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాల భూములు స్వాధీనం
కేసులన్నీ సజ్జల వైపే.. కొత్త ఇబ్బందులు తప్పవా? వైసీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది ఏంటి?
కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా.. ఈ నేరంలో తమ పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కోర్టులో పిటిషన్ వేశారు.
వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు- సజ్జల రామకృష్ణారెడ్డి
గుంట నక్కల్లా వ్యవహరించడం వైసిపికి తెలియదన్నారు.
వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల
వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలని పిలుపునిచ్చారు.
అందుకే మాపై కేసులు పెడుతున్నారు: సజ్జల
విష సంస్కృతి మొదలు పెట్టారని, విచారణ లేకుండానే ఎవరో వాంగ్మూలం ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.