-
Home » sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy
చంద్రబాబు మహాపాపం చేశారు, నెయ్యి రేట్ల పెంపు స్కామ్పై సీబీఐ విచారణ జరపాలి- సజ్జల డిమాండ్
ఆరోపణలు వస్తే తప్పేమీ కాదనటం, పదవి పెద్ద లెక్క కాదని మాట్లాడటం మరీ దుర్మార్గం అన్నారు.
కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం- కూటమి నేతలకు సజ్జల వార్నింగ్
నియంత పోకడలో కొనసాగుతున్నారు. ఈరోజు నాయకులతో మొదలైంది రేపు ప్రజలపైనా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాజకీయ కక్షతోనే మా వాళ్లపై దాడులు.. పోలీసులతో సహా ఎవరినీ వదలం- సజ్జల వార్నింగ్
కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. గూండాలకు పోలీసులు రక్షణ ఇచ్చారు.
కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు.. మహా పాపం చేశానని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: సజ్జల
"తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తెలియగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలెట్టారు" అని తెలిపారు.
అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్: సజ్జల
Sajjala Ramakrishna Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, 2019 కంటే ముందే జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్నారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఆ కోణంలోనే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణ జరుగుతోంది: సజ్జల
"రాజకీయ కక్షసాధింపు కోసమే ఇలా ప్రచారం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జనం నుంచి వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి తప్పించుకునేందుకు లడ్డూ ఇష్యూ, పరకామణి కేసులు తెచ్చారు" అని అన్నారు.
జగన్ను అరెస్ట్ చేయడమే టార్గెట్.. ఆ కేసు ఓ కట్టుకథ, నిలబడదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు: సజ్జల
"అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. చంద్రబాబుపై ఉన్న కేసులను కూటమి ప్రభుత్వం మూసివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం" అని అన్నారు.
వైఎస్ బిడ్డ అని, ఒక మహిళ అని కూడా చూడకుండా నన్ను కించపరిచారు- వైఎస్ షర్మిల
జగన్.. నా అక్క చెల్లెళ్ళు అంటాడు. జగన్ సొంత చెల్లికి మర్యాద లేదు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారు?
నెక్ట్స్ టార్గెట్ ఎవరు... భూ ఆక్రమణలపై పవన్ దూకుడు
సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాల భూములు స్వాధీనం