Home » sajjala ramakrishna reddy
ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్సీ నివేదికపై ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా..
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ..
భయపడం తిరగబడతాం.. ఇన్ని రోజులూ భరించాం..!
యెస్. నేను దుబాయ్ లో నా కుటుంబసభ్యులతో వున్నా. నా పర్యటనపైనా, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన.. డ్రగ్స్ హెవెన్ 'ఐవరీ కోస్ట్' టూర్ పైనా.
ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికీ, డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని సజ్జల తెలిపారు. 2000 కోట్ల కలెక్షన్స్ సాధించిందని
ప్రతిపక్షాలు పోటీ పెడతాయా లేదా మిగతా పార్టీల ఇష్టం. పోటీ పెట్టకపోతే సంతోషం. పెట్టినా మాకు ఇబ్బంది లేదు.
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సంచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఇందుకోసం పరీక్షా, ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేసి వీరిని ఉద్యోగాలలోకి తీసుకున్నా.. కొద్దికాలంగా
Nominated Posts : ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన చేశారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు, విజయనగ�
టెన్త్, ఇంటర్ పరీక్షల గురించి సుప్రీంకోర్టు తమకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయ అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.