-
Home » Sajjanar
Sajjanar
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ కీలక ప్రకటన
అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని SIT స్పష్టం చేసిందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. దసరా అడ్వాన్స్ వచ్చేస్తోంది..
అడ్వాన్స్ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్ సూచించారు.
TGSRTC ఎండీ సజ్జనార్తో నాని స్పెషల్ మీటింగ్..
సజ్జనార్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో నానికి ఎదురుపడగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.
ట్రాఫిక్ రూల్స్పై ఈ చిన్నారులు ఎంత చక్కగా అవగాహన పొందుతున్నారో చూడండి
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలని సజ్జనార్ అన్నారు.
మహిళలకు టికెట్ కొట్టిన కండక్టర్.. స్పందించిన సజ్జనార్
ఆర్టీసీ బస్ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టడంపై ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
RTC Bus Tracking : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్.. ఏయే బస్సుల్లో ఈ సౌకర్యం ఉందో తెలుసా?
మహిళల భద్రత కోసం ఈ గమ్యం యాప్ ద్వారా ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ తో రాత్రుల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నారు. బస్సు స్టాప్ నియర్ మీ ద్వారా బస్సు స్టాప్ ల పూర్తి సమాచారం చూపిస్తుందని తెలిపారు.
TSRTC: త్వరలో తెలంగాణ రోడ్లపై హైటెక్ ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి ప్రత్యేకతలేంటో తెలుసా?
500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ రూట్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో
Multi-level Marketing: మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరిక
దేశంలో క్యూనెట్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాతో సహా ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క�
TSRTC: పర్యావరణ హితం దిశగా టీఎస్ఆర్టీసీ.. సంస్థలోకి తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీల�
TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ
విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయా�