Home » salaries
కరోనా సంక్షోభహం నేపథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,మంత్రులందరి జీతాల్లో 30శాతం కోత విధించేందుకు కార్ణాటక కేబినెట్ ఇవాళ(ఏప్రిల్-9,2020)ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ప్రభ
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. దీని ప్రభావం రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్ధపై పడింది. ఇప్పటికే తెలంగాణ సీఎం ప్రభుత్వ ఉ�
ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు మధ్య తరగతి జీవుల హడావిడి అంతా ఇంతా కాదు.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్లకుండే కమిటె మెంట్స్ వాళ్లకు ఉంటాయి. ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వ�
దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ సిఫారసు చేసింది. పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016, జనవరి 1నుంచి అమలయ్యేలా చూడాలని సూచించింది. ఏటా 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పిం�
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్లు ఇస్తామని వెల్లడించారు. 52 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని డిసెంబర్ 02వ తేదీ సోమవారం చెల�
సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఒక్కక్కటిగా హామీలను నెరవేరుస్తూ వచ్చిన ఏపీ సీఎం జగన్.. ఇప్పుడు మరో కీలక ేనిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో యానిమేటర్లకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తానని, కనీస వేతనాన్ని పెంచుతానని �
ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. దీపావళి పండుగ గిఫ్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 7వ సెంట్రల్ పే కమిషన్ (CPC)లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీ
జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు