Home » salaries
Telangana RTC : తెలంగాణ ఆర్టీసీలో జీతాల పెంపు అంశం సంస్థలో రగడకు దారితీస్తోంది. ఈ అంశంపై అధికారులు, ఉద్యోగులు పరస్పరం వేలెత్తి చూపించుకుంటున్నారు. ఫిట్మెంట్ పెంచితే సంస్థపై అదనపు భారం పడుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించడంపై వివాదం జరుగుత
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక ఇచ్చింది తెలంగాణ సర్కారు. నూతన సంవత్సరం కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని అన్నిశాఖ�
Non-stop destruction at Kolar Wistron Company : కర్నాటకలోని కోలార్లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 7వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 6 కోట్ల రూపాయల విలువైన విస్ట్రాన్ �
GHMC Transport Section drivers : వారంతా రోజూ చెత్తను తరలించే కార్మికులు. హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారిది కీలకపాత్ర. దుర్గంధాన్ని సైతం భరిస్తూ… చెత్తను శివారులోని డంపింగ్ యార్డులకు చేరుస్తున్న ఆ కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. న్యా�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి, నెల జీతాలు పొందే ఉద్యోగులపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వేతన జీవులను కరోనా కాటేసింది. కొవిడ్-19 కారణంగా విధించిన లాక్డౌన్తో ఒక్క జూలైలోనే 50లక్షల మంది నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు ఉద�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయిలో భారత్ ఉండటానికి, మన దేశంలో క్రికెట్ ఓ మతంలా మారడానికి కారణం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ గ
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. ఇకపై నెలవారీ వేతనాలను సకాలంలో అందించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం (జులై 2, 2020) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జ
వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే కేరళ...ఇప్పుడు కరోనా విలయం, లాక్డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.