-
Home » Samajwadi Party
Samajwadi Party
యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు మహాకుంభమేళాను వాడుకున్నారు- అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం.. యూపీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు..
కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీకి షాక్.. దూసుకుపోతున్న సమాజ్వాదీ పార్టీ
లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు గట్టి ప్లానే వేసిన అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మిర్చీ బాబా.. సీఎంపై పోటీ చేస్తారా? మాజీ సీఎంపైనా?
ఆయనకు కాంగ్రెస్ తో ఎంత అనుబంధం ఏర్పడిందంటే.. 2019 లోక్సభ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్.. భోపాల్ లోక్సభ నుంచి పోటీ చేశారు. అప్పుడు దిగ్విజయ్ ఓడిపోతే తాను జలసమాధి అవుతానని మిర్చి బాబా ప్రకటించారు. అయితే దిగ్విజయ్ ఓడిపోయారు. కానీ బాబా సమాధి తీసుకోల�
కాంగ్రెస్కు ఎస్పీకి చెడిందా? 2024 ఎన్నికలపై పెద్ద ప్రకటనే చేసిన శివపాల్ యాదవ్
ఇండియా కూటమిలో పరిస్థితి బయటికి కనిపించేలా లేదు. ఒక్క ఎస్పీ మాత్రం ఈ విషయంలో బహిరంగమైనప్పటికీ.. మిగతా అన్నీ పార్టీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది
SP vs Congress: ఇండియా కూటమిలో చీలిక మొదలైందా? అఖిలేష్ యాదవ్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ చీఫ్
దీంతో పాటు కాంగ్రెస్ పెద్ద మనసుతో అందరినీ వెంట తీసుకెళ్తోందని అజయ్ రాయ్ అన్నారు. ఇంతటితో ఆగకుండా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. అఖిలేష్ తమతోనే ఉంటారా లేదా అనేది ఆయన మనసుకు తెలిసి ఉండాలంటూ విభజనకు సానుకూలమైన వ్యాఖ్యలు చేశారు
Bypoll Results 2023 : త్రిపురలో బీజేపీ, ఘోసీలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల ముందంజ
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో శుక్రవారం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు రౌండ్ల కౌంటింగ్ ముగియగా, బీజేపీకి చెందిన పార్వతి దాస్ 15,253 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు....
Swami Prasad Maurya: రసవత్తరమైన ఓబీసీ మీటింగ్.. స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన లాయర్, చితక్కొట్టిన సమాజ్వాదీ కార్యకర్తలు
స్వామి ప్రసాద్ మౌర్య 1996లో రాయ్బరేలీలోని దాల్మావు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ టిక్కెట్పై పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన కెరీర్లో 4 సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. యూపీ శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచ�
Yogi : డూప్లికేట్ యోగి దారుణ హత్య.. తీవ్రంగా స్పందించిన అఖిలేశ్ యాదవ్, సత్వర న్యాయం చేయాలని డిమాండ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పోలి ఉండడమే ఆయన ప్రాధాన్యతకు ఒక ముఖ్యమైన కారణం. Duplicate Yogi