Home » Samajwadi Party
రాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి ముందు కూడా బీజేపీతో ఆర్ఎల్డీ చేతులు కలపడంపై ఊహాగానాలు వచ్చాయి
స్వామి ప్రసాద్ మౌర్య బద్రీనాథ్ ఆలయాన్ని బౌద్ధ విహారంగా అభివర్ణించడంతో కలకలం రేగింది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభ్యంతరం వ్యక్తం చేశారు. "బద్రీనాథ్ ధామ్ ప్రపంచానికి మొత్తానికి విశ్వసనీయమైందని, స్వామి ప్రసాద్ మౌర్య ప్రకటన చా
బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివ�
కోట్లాది ప్రజలు చదువుతున్న ఈ పుస్తకం (రామచరితమానస్) పూర్తి అబద్ధాలు, విధ్వేషంతో కూడుకొని ఉన్నది. తులసీదాస్ తన వ్యక్తిగత ప్రశంసల కోసం దీన్ని రాశారు. ఒకవేళ అలా కాదనుకుంటే మతం పేరుతో విధ్వేషం ఎందుకు రెచ్చగొట్టారు? దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబ�
గత నెలలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు స్వర భాస్కర్ గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను గత జనవరి 6న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు స్వర భాస్కర్ వెల్లడించింది. ట్విట్టర్లో దీనికి సంబం�
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. మొత్తం 62మంది సభ్యులతో కూడిన జాబితాతో పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఫోస్టు చేసింది.
వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థా�
మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అఖిలేష్ యాదవ్ డీజీపీ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ మనీష్ విడుదలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులు అఖిలేష�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి దశ ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ యాత్ర జనవరి 3 నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా అఖిలేష్ యాదవ్తోపాటు, మాయావతి తదితరులను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు �
ఉత్తర ప్రదేశ్లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�